Sunday, January 29, 2012

Cuba Ambassador and damodhar




250000 years old Astromical history of INDIA abk AFRICAN MINISTERS WITH DAMODHAR FROMTCHAD AKKINENI Anantha Padmanabha Swamy temple treasure Ancient Andhra tribe ancient culture china japan ancient india ANCIENT SCIENCES ancient scripts of china ancient telugu lipi ancient telugu script Ancient Telugu script around the world ANCIENT WOMEN ARMY

HuenTsang pages on Telugu nadu in chinese

Tuesday, January 24, 2012

Gandhi stick gifted to Library

Gandhi stick gifted to Library discovered by mandali buddhaprasad

గుడిసేవ విష్ణుప్రసా ద్‌ గారు బాలల కథలు,ADARSH,Youngest Stamp collector,1998


ఏ జాతి సాహి త్యం లోనై నా బాల సాిహ త్యానికి గొప్ప విశిష్టమైన స్థానం వుం టుంది. ఈ బాల సాహి త్యం ముఖ్యం గా మూడు రకాలు గా కనిపిస్తుంది. ఒకటి పెద్దలు బాలల కోసం సృజించే సాహిత్యం కాగా.. రెండవది బాలలే సృష్టించే సాహిత్యం. ఇక మూడవది పెద్దల కూ, బాలలకూ పనికివచ్చే సాహిత్యం’’ అం టారు ప్రముఖ రచయిత గుడిసేవ విష్ణుప్రసా ద్‌.

ADARSH,Youngest Stamp collector,1998


గుడిసేవ విష్ణుప్రసా ద్‌ గారు బాలల కోసం కథలు, గేయాలు, వ్యాసాలు, ఆకాశవా ణి ప్రసంగాలు, శతకాలు రచించారు. వీరి కథలు బాలజ్యోతి, వార్త, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్ర పత్రిక జాగృతి వంటి అనేక పత్రికల్లో చోటు చేసుకున్నాయి. బాలల కోసం అనేక పుస్తకాలు ప్రచురించారు. బాల దీపిక (బాలగేయాలు), భరతబాల (బాలల శతకం), అంత్యాక్షరి (బాలలకు పద్యాల సంకలనం) వీరికి బాలసాహిత్యంలో గుర్తింపు తీసుకొచ్చాయి. 15కు పైగా ఆకాశవాణి బాలానందం - బాలల కార్యక్రమాలు నిర్వహించారు. అంతేకాకుండా బాలసాహిత్యం స్థితిగతులు, బాలసాహిత్యం భవిష్యత్తు ఏమిటి, బాలల నెహ్రూ వంటి ప్రసంగాలు రచించి ప్రసారం చేశారు.

బాలల కోసం రాసిన భరత బాల శతకం వీరికి రాష్టస్థ్రాయిలో గుర్తింపు తీసుకొచ్చింది. సర్వశిక్షా అభియాన్‌ వారు ఇందులోని పద్యాల ను వివిధ మాడ్యూల్స్‌లో పాఠ్యేతర ప్రణాళిక లో ప్రచురించారు. ఈ పద్యాలు, ఆకాశవాణి, దూరదర్శన్‌లలో ప్రసారమయ్యాయి. గుడిసేవ విష్ణుప్రసాద్‌ బాలసాహిత్యం గ్రంథాల పరిశీలకునిగా సేవలందించారు. రాజీవ్‌ విద్యామిషన్‌ నిర్వహించిన బాల సాహిత్య రచనా కార్యక్రమంలో ఎస్‌.ఆర్‌.జి గా కొన్ని వందల పుస్తకాలను పరిశీలించటం, రచించటం, అనువాదాలు చేయడం జరిగింది. గిరిజన భాషలైన కొండ, కువి, ఆదివాసీ మున్నగు భాషల బాలసాహిత్య రచనలు కూ డా ఎస్‌.ఆర్‌.జిగా విశాఖపట్టణం (భీమిలి) వెళ్లి శిక్షణ ఇచ్చారు.

DNA reports say Telugu families link with 12 tribes of bible


DNA reports say Telugu families link with 12 tribes of bible


A research scholar  has endorsed the claims of a group of people OF TELUGU REGION who say they are of Jewish ancestry. The scholar,had visited the community in the tiny village , 
 an expert in Jewish studies, some years ago.
The two took DNA samples from the community also studied their social practices and took note of the fact that they observed the Sabbath regularly. the leader of the community, said he had recently received a communication from endorsing the sect's claim that they belong to the Ephraim tribe. There are about 150 families in the community.


for more info call me damodhar rao musham,91+09441816605

పాశ్చాత్య నాగరికత మోజులో సంప్రదాయాలను మరచిపోవద్దు

పాశ్చాత్య నాగరికత మోజులో సంప్రదాయాలను మరచిపోవద్దు
ముఖ్యమంత్రి కె.కిరణ్‌కుమార్ రెడ్డి
August 5th, 2011
కాచిగూడ, ఆగస్టు 4: తెలుగు భాష, తెలుగు సంస్కృతి, తెలుగు సాంప్రదాయాలను పరిరక్షించడం అందరి బాధ్యతగా తీసుకోవాలని, పాచ్చాత్య నాగరికత మోజులో మన సాంప్రదాయాలను మరిచిపోవద్దని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.కిరణ్ కుమార్ రెడ్డి కోరారు. గురువారం సాయంత్రం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో మండలి వెంకట కృష్ణారావు సంస్కృతి పురస్కారాన్ని మారిషస్ ఆంధ్ర మహాసభకు అందించే కార్యక్రమాన్ని పబ్లిక్ గార్డెన్‌లోని జూబ్లీహాల్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి విచ్చేయగా తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యాక్షులు హనుమాండ్ల భూమయ్య అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా మారిషస్ ఆంధ్ర మహాసభ అధ్యక్షులైన కోడి రమణకు మండలి వెంకట కృష్ణారావు సంస్కృతీ పురస్కారంగా 25 వేల నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రాన్ని అందించి సత్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ విదేశాలల్లో రాష్ట్రాయేతర ప్రాంతాల్లోవున్న తెలుగువారి మధ్య సత్సంబంధాలను కొనసాగించాలని కోరారు. మారుతున్న కాలానికి అనుగుణంగా తెలుగుభాషను మరింత పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని అన్నారు. ఆంగ్లభాషలో విద్యాభ్యాసంతో ఉద్యోగ అవకాశాలు మెండుగావున్నా మన భాషను మాత్రం మర్చిపోవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో గౌరవ అతిధిగా శాసనమండలి అధ్యక్షులు డా. ఎ.చక్రపాణి ప్రసంగిస్తూ ఇతర రాష్ట్రాల్లో తెలుగువారు భాషా సంస్కృతుల పరిరక్షణ కోసం ఎంతో తపనపడుతున్నారని వారికి అండగానిలిచి వారి సమస్యలు పరిష్కరించేందుకు ముందుకు రావల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి మండలి బుద్దప్రసాద్, తెలుగు విశ్వవిద్యాలయం రిజిష్ట్రార్ భట్టు రమేష్, అంతర్జాతీయ తెలుగు కేంద్రం ఇన్‌చార్జీ డైరెక్టర్ ఆచార్య మునిరత్నం నాయుడు, డా. చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.